సీఎం కేసీఆర్‌ను కలిసిన సింగరేణి కార్మికుల సంఘం..

103
kcr cm
- Advertisement -

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే ఎంపీలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శుక్రవారం ప్రగతి భవన్‌లో కలిసి విజ్జప్తి చేశారు. వారి వినతిపత్రాన్ని అందుకున్న సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్ , కార్మిక నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, కింగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -