మొక్కలు నాటిన సింగరేణి బలరాం నాయక్..

25
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జోఎచ్ఎంసి పార్క్ లో మొక్క నాటారు సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం నాయక్.

ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ కరుణాకర్ రెడ్డి, సింగరేణి సిబ్బంది పాల్గొన్నారు..

- Advertisement -