వివాహ బంధానికి బ్రేకప్ చెప్పిన ధావన్..!

211
dhawan
- Advertisement -

వివాహ బంధానికి బ్రేకప్ చెప్పారు భారత ఓపెనర్ శిఖర్ ధావన్. ఈ విషయాన్ని గబ్బర్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.2012 సంవత్సరంలో ధావన్-ఆయేషా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క అబ్బాయి ఉన్నాడు. అతని పేరు జోరవర్ ధావన్. గత ఏడాది విధించిన లాక్ డౌన్ సమయంలో కొడుకుతో కలిసి చేసిన ఎన్నో వీడియోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు శిఖర్. అయితే ఈ విడాకులకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని ధావన్ ప్రకటించలేదు.

అయితే ఆయేషా ముఖర్జీకి ఇది రెండోసారి విడాకులు కావడం. ధావన్ కంటే ముందు ఒక్కరిని పెళ్లి చేసుకుంది అయేషా.

- Advertisement -