కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి…ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్

324
Kishan Reddy
- Advertisement -

కేంద్రమంత్రి వర్గంలో కిషన్ రెడ్డి చోటు దక్కింది. ఈ మేరక ఆయనకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఈవిషయాన్ని కిషన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద తెలిపినట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటున్న ఎంపీలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్న సంగతి తెలిసిందే. మరి కొందరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా ఫోన్ చేసి, విషయాన్ని తెలుపుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం చేసే అవకాశం ఉంది.

- Advertisement -