కరోనా…గాంధీ భవన్‌లో శానిటైజేషన్

107
gandhi bhavan
- Advertisement -

కాంగ్రెస్ నేతలకు కరోన వ్యాపిస్తుండడంతో చర్యలు చేపట్టింది గాంధీ భవన్ సిబ్బంది. గాంధీ భవన్ లో అన్ని రూమ్ లను శానిటేషన్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 10 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సీఎల్పీ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తదితరులకు కరోనా వ్యాపించింది.

- Advertisement -