ప్రగతి భవన్‌ వద్ద పోలీసులతో జేసీ వాగ్వాదం..

122
jc
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్ దగ్గర ఏపీ మాజీమంత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంత్రి కేటీఆర్ ను కలవాలని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు జేసీ దివాకర్ రెడ్డి.అపాయింట్మెంట్ లేనిదే లోపలికి అనుమతించమని సెక్యూరిటీ సిబ్బంది తెలపడంతో వారితో వాగ్వాదానికి దిగారు జేసీ.

- Advertisement -