Samantha: నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత

1
- Advertisement -

దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా నటి సమంత అమ్మవారిని కొలిచారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా ఫౌండేషన్‌ కు వెళ్లిన సామ్‌.. అక్కడ తన విలువైన సమయాన్ని గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -