సమంత చైతన్యకు కరోనా…క్లారిటీ ఇచ్చిన జంట

518
samantha chaitu
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంణాన్ని వణికిస్తుంది. రోజరోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మన దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా కరోన భయంతో వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా అక్కినేని సమంత నాగచైతన్యలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇటివలే సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డిని కలిసింది. ఆమెను కలిసిన మూడు రోజుల తర్వాత శిల్పారెడ్డికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చైసామ్ జంట టెన్షన్ లో ఉన్నారు. అంతే కాకుండా నాగ చైతన్య సమంత అభిమానులు టెన్షల్ లో ఉన్నారు.

తాజాగా ఉన్న సమచారం మేరకు సమంత, చైతన్యకు కరోనా సోకలేదని తెలుస్తుంది. ఇటివలే సమంత, చై ఇద్దరు కలిసి కరోనా టెస్ట్ లు చేయించుకున్నారట. దాంట్లో వారికి నెగిటివ్ వచ్చిందని సమాచారం. దీంతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా ఉపిరిపిల్చుకున్నారు. కాగా టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కు పాజిటివ్ రాగా, మరో సిరియల్ నటుడు ప్రభాకర్ కుకూడా పాజిటివ్ గా నిర్దారన అయింది. దీంతో సినీ ప్రముఖులు చాలా అలర్ట్ అయ్యారు.

- Advertisement -