Green Challenge:మొక్కలు నాటిన సాయి కృష్ణ

8
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా చాలెంజ్లో ముఖరా కె సర్పంచ్ గాడ్గే మీనాక్షి మనమడు కదం సాయి కృష్ణ తన పుట్టినరోజు పురస్కరించుకొని ముఖరా కె గ్రామంలో మొక్కలు నాటారు.

తను ప్రతి ఏడాది జన్మదినం సందర్బంగా మొక్కలు నాటుతున్నాడు, సర్పంచ్ మాట్లాడుతూ ముఖరా కె గ్రామంలో కేసీఆర్ గారి స్ఫూర్తితో సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రతి వేడుకకు మొక్కలు నాటి బ్రతికిస్తున్నారని, సంతోష్ కుమార్ గారి హారిత సంకల్పాని సదా కొనసాగిస్తామని తెలిపారు.

Also Read:అప్పుల ఊబిలో సీనియర్ హీరో

- Advertisement -