ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అంటే శోభన్బాబు గుర్తొస్తారు.కానీ తర్వాత తరం నటుల్లో మాత్రం జగపతి బాబు ఫ్యామిలీ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. లెజెండ్ సినిమాలో విలన్ రోల్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్…ఇ రుద్రంగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు మమత మోహన్ దాస్ .. ఆశిష్ గాంధీ ముఖ్యమైన పాత్రలలో కనిపించగా జూలై 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.
Also Read:బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య!
తాజాగా ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా 1940లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Also Read:బొప్పాయి తింటే గర్భం పోతుందా?