టీటీడీ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళం

31
- Advertisement -

టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.30 లక్షలు విరాళంగా అందింది. దాతలు ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.

బెంగళూరుకు చెందిన దాతలు మంజునాథ రెడ్డి, కృష్ణారెడ్డి కలిసి ఎస్.వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు, బాలాజి ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్ కు ఆనందకుమార్ అనే భక్తుడు రూ.10 లక్షలు అందజేశారు.

Also Read:పిక్ టాక్ : ఉఫ్..హీటెక్కించేస్తోంది

- Advertisement -