టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

147
RR vs KKR
- Advertisement -

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మెుదటిగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టులోకి యశస్వి జైశ్వాల్ తీసుకున్నారు. ఈ సీజన్‌లో అరంభ మ్యాచ్‌లో గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆ తర్వాత గెలుపు రుచి చూడలేదు. ఇక రాజస్థాన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన రెండో మ్యాచ్‌లో గెలిచింది. అనంతరం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. దీంతో రెండు జట్లకు గెలుపు అత్యవసరం.

తుది జట్లు..

రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w / c), డేవిడ్ మిల్లెర్, శివం దుబే, రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

కోల్‌కతా నైట్ రైడర్స్ : నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (wc), సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, వరుణ్ చక్రవర్తి, శివం మావి, ప్రసిద్ కృష్ణ.

- Advertisement -