మొక్కలు నాటిన ఆర్‌జే సునీత..

760
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని ఆర్.జె సునీత అన్నారు.యాంకర్ ఉదయ్ శ్రీ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లోని పార్క్ లో మూడు మొక్కలు నాటారు.

అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిస్తూ తాను మరో ఇద్దరు ( కార్తీక దీపం ఫెమ్ శోభా శెట్టి , సింగర్ రమ్య బెహ్రూ ) లు నేను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని ఆర్.జె సునీత తెలిపింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.

- Advertisement -