ప‌దివేల థియేట‌ర్ల‌లో 2.ఓ మూవీ..

262
rajinikanth 2.0
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా 2.ఓ. ఈసినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈసినిమాను తెర‌కెక్కించారు. ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ హీరోయిన్ గా న‌టించింది. విడుద‌ల‌కు ముందే ఈసినిమా ప‌లు రికార్డుల‌ను సృష్టించింది. ఈ చిత్రాన్ని 500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించారు.

akshay kumar

ఇప్పటికే సినిమా టీజర్,ట్రైలర్‌,మేకిండ్ వీడియోలతో భారీ హైప్ క్రియేట్ కాగా ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమూవీలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. ప‌దివేల థియేట‌ర్ల‌లో ఈమూవీ రేపు విడుద‌ల‌కానుంది. తెలుగు, హీందీ ,త‌మిళ భాష‌ల్లో ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఓవ‌ర్సీస్ లో కూడా ఈసినిమా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.

- Advertisement -