నటుడు రాజేందప్రసాద్ ఇంట్లో విషాదం..

2
- Advertisement -

సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Also Read:రేవంత్ మొనగాడు కాదు మోసగాడు: హరీశ్‌ రావు

- Advertisement -