మొక్కలు నాటిన రాజారాం యాదవ్..

53
rajaram yadav
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో కలసి మొక్కలు నాటారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్.

ఈ సందర్భంగా రాజారాం యాదవ్ గారు మాట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడుకోవడం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.వాతావరణంలో మార్పులు అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చాలెంజ్ ఎంతగానో అవసరమని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -