జీ5 ఓటీటీలో రాజ రాజ చోర..

128
raja raja chora
- Advertisement -

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం. యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ టాక్ అందుకుంది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్థమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌గా మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టించింది.

వేద రామ‌న్ సినిమాటోగ్రఫీ అందించగా ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందించారు. తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్,ఛాయాగ్రహణం: వేదరామన్,సంగీతం: వివేక్ సాగర్,ఎడిటింగ్: విప్లవ్ నైషధం,ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి,సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల,నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్,రచన-దర్శకత్వం: హసిత్ గోలి.

- Advertisement -