జూన్‌ 26: రైతులకు రైతుబంధు

37
- Advertisement -

వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు నిధులను జూన్ 26 నుండి విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతు బంధు సాయం కూడా అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావును అదనపు ప్రధానకార్యదర్శి రామకృష్ణ రావుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Also Read: CM KCR:తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం

- Advertisement -