అమ్మ ఆశీస్సుల కోసం రేపు గుజరాత్ కు మోదీ

371
pm-modi-with-mother
- Advertisement -

ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మోడీ రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 29వ తేదిన ప్రమాణస్వీకారం ఉన్నందును రేపు గుజరాత్ కు వెళ్లి తన తల్లి ఆశీస్సులు తీసుకొనున్నారు మోదీ. అదేవిధంగా తనను భారీ మోజార్టీతో గెలిపించిన వారణాసి ప్రజల వద్దకు కూడా వెళ్లనున్నట్లు తెలిపారు మోదీ.

- Advertisement -