రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం కేసీఆర్…

265
kcr
- Advertisement -

హైదరాబాద్ పర్యటనను ముగించుకుని ఢిల్లీ కి తిరిగి వెళ్ళుతున్న రాష్ట్రపతి రామనాధ్ కోవింద్‌కి ఘనంగా వీడ్కోలు పలికారు సీఎం కేసీఆర్. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు  రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి ,మహమ్మద్ అలీ, మల్లారెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్,ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు.

- Advertisement -