ఎంపీ సంతోష్‌ను కలిసిన ప్రగతి రిసార్ట్ చైర్మన్..

136
mp santosh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ప్రగతి రిసార్ట్ చైర్మన్ డాక్టర్ జీబీకే రావు, డాక్టర్ ఎస్‌.రవీందర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ సంతోష్‌ కుమార్‌కు సోమలతా మొక్కను బహుకరించారు.

- Advertisement -