ఉపరాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ

305
Modi Venkaiaha
- Advertisement -

రెండవ సారి భారీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు ప్రధాని మోదీ. గతంలో కన్నా ఈసారి ఎక్కువ సీట్లు వచ్చినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు వెంకయ్య. ఈసందర్భంగా వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా 16 వ లోక్ సభ రద్దు, కొత్త ప్రభుత్వానికి ఏర్పాట్లపై ఉప రాష్ట్రపతి కి వివరించారు ప్రధాని మోదీ.

- Advertisement -