మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధర..

178
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు పెంచగా డీజిల్‌పై 16 పైసలు తగ్గించాయి చమురు కంపెనీలు. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.51, డీజిల్‌ 97.62గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.54కు చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.89.87గా ఉన్నది. ముంబైలో పెట్రోల్‌ రూ.107.54, డీజిల్‌ రూ.97.45, భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.89, డీజిల్‌ రూ.98.67, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.101.74, డీజిల్‌ రూ.93.02గా ఉంది.

- Advertisement -