- Advertisement -
దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఆగడం లేదు. ఏడు రోజుల్లో ఆరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా తాజాగా పెట్రోల్పై 34 పెరగగా.. డీజిల్పై 38 పైసలు చొప్పున పెరిగింది.గత ఏడు రోజుల్లో పెట్రోల్ రూ.4.04, డీజిల్ పై రూ.4.13 వరకు పెరిగింది.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71 పెరగగా.. డీజిల్ ధర రూ.99.08 వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.99.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.77గా ఉన్నాయి.
ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఆయిల్ కంపెనీలు ఇందన ధరలు పెంచలేదు.దీంతో అప్పుడు వచ్చిన నష్టాలను సర్దుబాటు చేసేందుకు ఇలా ప్రతి రోజూ ఇందన ధరలు పెంచుతున్నారు.
- Advertisement -