కరోనా.. ఆన్‌లైన్‌లోనే విద్యుత్ బిల్లుల చెలింపు..

355
power
- Advertisement -

కరోనా నియంత్రణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉన్నందున ప్రజలు బయటికి వెళ్లకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అయితే విద్యుత్ వినియోగదారులు తమతమ విద్యుత్ బకాయిలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారు తెలిపారు. ఆన్‌లైన్‌లో విద్యుత్ సంస్థ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌,ఎన్‌పీడీసీఎస్‌ వెబ్ సైట్ బిల్ డెస్క్ ద్వారా,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క టి వ్యాలెట్ ద్వారా,పే టీఎం,ఇతర ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో చెల్లించవచ్చు. అని సీఎండి లు రఘుమా రెడ్డి, గోపాల్ రావు తెలిపారు.

- Advertisement -