మే 15 వరకు పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు..

352
papireddy
- Advertisement -

2020-21 సంవత్సరం విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాలెండర్‌ను యూజీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‌: టీఎస్‌ ఎంసెట్‌, టీఎస్‌ ఐసెట్‌-2020సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఈసెట్‌, పీజీసెట్‌, పీఈసెట్‌, పీజీఈసెట్‌లకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.

గతంలో ప్రకటించిన గడువు మే ఐదోతేదీతో ముగియనుండటం, మే 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -