పేదలకు మెరుగైన వైద్యం కోసమే బస్తీ దవాఖానలు..

243
padmarao
- Advertisement -

హైదరాబాద్ సనత్ నగర్ అశోక్ కాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు.పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని తెలిపారు.

నగరంలో 300 బస్తీ దవాఖానలు లక్ష్యంగా ముందుకెళ్తున్నాం ఈ దవాఖానలు బస్తీవాసులకు ఎంతో మేలు చేస్తాయి…సీజనల్ వ్యాధులు వచ్చే సీజన్ లో బస్తీ దవాఖానలు ఎంతో ఉపయోగకరం అన్నారు. మంచి సంకల్పంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు…బస్తీ ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -