గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలునాటిన ఓజీఎస్‌హెచ్ సభ్యులు..

74
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు
అబ్స్టెట్రిక్ గైనకాలజికల్ సొసైటీ హైదరాబాద్(OGSH) సభ్యులు.

ఈ సందర్భంగా డా.శోభ,డా.కృష్ణ కుమారి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ ని వైద్యులు అభినందించారు….

- Advertisement -