తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమా ఆర్ఆర్ఆర్. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానత్సోవం సందర్భంగా జూ. ఎన్టీఆర్ మాట్లాడిన ఆమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన కొందరు దాన్ని ట్రోల్ చేశారు. అన్నమయ్య భారతీయుడు సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై నటి కస్తూరి శంకర్ రియాక్ట్ అయ్యారు. రీసెంట్గా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడే సందర్భంలో ఎన్టీఆర్ ట్రోలింగ్పై కామెంట్ చేశారు.
అమెరికన్కి మన ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదు. వాళ్ల యాక్సెంట్లోనే మాట్లాడాలి. అందుకనే ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన చేసింది కరెక్ట్. కానీ కొందరు మాత్రం ఆయనది ఫేక్ అని అంటున్నారు. కానీ అది చాలా తప్పు. నేను అమెరికాలో ఉన్నాను. నాకు వాళ్ల గురించి తెలుసు. వాళ్లలాగానే మాట్లాడితేనే వాళ్లకు బాగా అర్థమవుతుంది. అంతేకాదు యాంకర్ అనసూయపై వచ్చే ట్రోలింగ్పై కూడా స్పందించారు. దీంతో మంచు లక్ష్మీపై వచ్చిన ట్రోల్స్పై కూడా తనదైన శైలిల్లో స్పందించింది.
ఇవి కూడా చదవండి…