కేసీఆర్ సభను విజయవంతం చెయ్యండి- ఎన్నారై టిఆర్ఎస్

175
nti trs
- Advertisement -

లండన్ : ఈ నెల 28 నాడు సాయంత్రం 4 గం.లకు ఎల్బీ స్టేడియంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను హైదరాబాద్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చెయ్యాలని ఎన్నారై టి.ఆర్.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి విజ్ఞప్తి చేశారు.

మన ఉద్యమ నాయకుడు టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సభకు హాజరవుతన్నారని, హైదరాబాద్ గల్లీ గల్లీ నుండి అన్ని వర్గాల ప్రజలు హాజరై మరొక్కసారి మన ఐక్యతను ఢిల్లీ నాయకులకు చూపెట్టాలని అశోక్ గౌడ్ కోరారు.

- Advertisement -