రానా విరాటపర్వంలో నివేదా!

308
nivedha
- Advertisement -

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం విరాటప‌ర్వం . రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా రానా నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటిస్తోంది.

కరోనా లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడగా తాజాగా సినిమాకు సంబంధించి కీ అప్ డేట్ వచ్చేసింది. అల వైకుంఠ‌పురంలో..చిత్రంలో అందాలు ఆర‌బోసిన కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నారట. అయితే ఏ పాత్ర‌లో ఈ సుంద‌రి సంద‌డి చేస్తుంద‌నే విష‌యంపై ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ నెల‌కొంది. ప్ర‌స్తుతం హైదరాబాద్ షెడ్యూల్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లోనే ముగియ‌నున్న‌ట్టు స‌మాచారం.

ప్రియమ‌ణి, నందితాదాస్, న‌వీన్ చంద్ర ఇత‌ర కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

- Advertisement -