సీఎం కేసీఆర్‌తో నీతి ఆయోగ్ బృందం భేటీ..

128
kcr
- Advertisement -

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వయిజర్ రవీంద్ర ప్రతాప్ సింగ్, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజులతో కూడిన బృందం శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -