ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..

41
KCR
- Advertisement -

మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో యాసంగి వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌, ఏర్పాట్ల తీరుపై అలాగే వ‌ర్షాకాలం సాగు కోసం వ్య‌వ‌సాయ శాఖ స‌న్న‌ద్ధ‌త‌పై, ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల‌ను సీఎం కేసీఆర్‌ స‌మీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, సీఎస్ సోమేశ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -