శాసనసభలో నాలుగు బిల్లులకు ఆమోదం…

215
Telangana Assembly
- Advertisement -

నేడు జరిగిన తెలంగాణ శాసనసభ సమావేశాలలో నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అందులో 1.తెలంగాణలో అభయహస్తం పథకాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది.(అభయహస్తం కంటె ఆసరా పథకం మెరుగ్గా ఉంది కాబట్టి అభయహస్తాన్ని తొలగిస్తున్నారు).2. సీజీఏస్టీలో కొన్ని సవరణలకు సభ ఆమోదం తెలిపింది.( నకిలీ రిజిస్ట్రేషన్ ను అరికట్టేందుకు)

3.లోకాయుక్త చట్ట సవరణకు సభ ఆమోదం తెలిపింది.(హైకోర్టు రిటైర్డ్ జడ్జి ని లోకాయుక్త గా నియమించే వెసులుబాటు ). 3.పలు కార్పోరేషన్ పదవులకు లాభాదాయక నిబంధనల నుంచి అర్హత తొలగింపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.( ఈ బిల్లు పరిదిలో 29కార్పోరేషన్ లను చేర్చింది ప్రభుత్వం..)

- Advertisement -