సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

275
kcr palabhishekam
- Advertisement -

నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో బాగంగా డి 82 కాల్వ నిర్మాణం పనులు పూర్తిచేసి నాగిళ్ల వరకు సాగునీరు అందించేందుకు 150 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు.

సర్పంచ్ భూపతిరెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.నిధుల కోసం కృషి చేసిన నాయకులకు సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -