శ్రీవారి సన్నిధిలో అంబాని…

52
ambani
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబాని. ఇవాళ ఉదయం తిరుమల చేరుకున్న అంబానీ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.

శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ప్రతిఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -