ఖాజీపేట హజ్రత్ దర్గాను సందర్శించిన ఎంపీ సంతోష్..

177
MP Santosh
- Advertisement -

శుక్రవారం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమా వరంగల్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఖాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గాను సందర్శించారు. ఈ కార్యాక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,రాష్ట్ర చైర్మన్లు నాగుర్ల వెంకన్న, డా. కె వాసుదేవ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -