వలసకూలీల తరలింపుకు సర్వం సిద్ధం

285
trs santhosh
- Advertisement -

వలస కూలీలను తమ స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. 11 ప్రత్యేక రైళ్ల ద్వారా కూలీలను తమ సొంత రాష్ట్రాలకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియోని షేర్ చేశారు ఎంపీ సంతోష్ కుమార్. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఫేస్ మాస్క్, శానిటైజర్‌, ఫుడ్,వాటర్‌ని వలస కూలీలు ప్రయాణించే రైళ్లలో సిద్ధం చేశారని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు సంతోష్. ఈ వీడియోని పీఎంవో,యుపీ సీఎంవో,బీహార్ సీఎం నితీశ్ కుమార్,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్,కేంద్ర హోంశాఖ మంత్రలకు షేర్ చేశారు.

- Advertisement -