డా.బీఆర్.అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు: ఎంపీ సంతోష్

47
santhu
- Advertisement -

అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. అంబేద్కర్ జయంతి మనకు మనం మార్గనిర్దేశం చేసుకొని సమాజాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలి అని గుర్తు చేస్తుందని అన్నారు.

ఈ దేశం సామాజిక సమానత్వంతో జీవించడానికి బాబాసాహెబ్ బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని గుర్తు చేశారు.ఈ సందర్భంగా మేఘన అనే చిన్నారి వేసిన చిత్రాలను ట్విట్టర్ లో పంచుకున్న ఎంపీ సంతోష్ కుమార్.తన చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు సంతోష్.

- Advertisement -