ఐనవోలులో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్..

68
india
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఐనఓలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఈరోజు ఉదయం హనుమకొండ జిల్లా ఐనఓలు మండలం లోని మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరురి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -