అమరవీరులకు ఎంపీ సంతోష్ నివాళి..

177
mp
- Advertisement -

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు ఎంపీ సంతోష్ కుమార్‌. సీఎం కేసీఆర్ వెంట గన్ పార్క్ చేరుకున్న ఆయన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ సంతోష్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, మేయర్‌ విజయలక్ష్మి అమరవీరులకు నివాళులర్పించారు.

- Advertisement -