టీఆర్‌ఎస్ ప్లీనరి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ సంతోష్..

178
mp santosh
- Advertisement -

హైదరాబాద్ హైటెక్స్‌లో ఈనెల 25న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఎంపీ సంతోష్ కుమార్ ప్లీనరి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీ సంతోష్ కుమార్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ,ఎంపీ రంజిత్ రెడ్డి,టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,టీఆరెస్ నాయకులు రాఘవ ఇతర సీనియర్ టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ నాయకత్వంలో 20 సంవత్సరాల టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని.. ప్లీనరి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.

- Advertisement -