గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎంపీ సంతోష్ మిత్రులు…

156
mp santhosh
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0 కార్యక్రమంలో భాగంగా ఆయన గతంలో చదివిన. పూర్వ మహతి కళాశాల, ప్రస్తుత ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థులు అతని మిత్రులు మొక్కలునాటారు.

హరితహారం కార్యక్రమం లో పాల్గొని. 100 మొక్కలను కళాశాల ప్రాంగణం లో నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. హరితహారం తో పర్యావరణ పరిరక్షణ. అడవుల శాతం. పెంపుదల. సాధ్యపడుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకొని జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా 5కోట్ల మొక్కలు నాటి ఎంతోమందిని…. ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేసి. ఒక యజ్ఞంలా ముందుకు దూసుకెళ్తున్న సంతోష్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ మొక్కలు నాటడం అన్నారు.

ఇక్కడ సంతోష్ కుమార్ మిత్రులు కుమార్ ముచ్చ కుర్తి,ప్రసన్న బాబు చెన్న మాధవుని, పి సతీష్ గౌడ్, ఫణి రాజు, సత్య లక్ష ట్టి , వంగ జనార్ధన్, డాక్టర్ నారగోని కుమార్ గౌడ్,మధుకర్ రెడ్డి, జువ్వాడి పాప ఈశ్వరరావు, రాజేందర్, రేగూరి లక్ష్మణ్, ట్రినిటీ కళాశాల ప్రిన్సిపాల్, రమణారెడ్డి సూపర్డెంట్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -