మొక్కలు నాటిన ఎంపీ పి రాములు..

248
p ramulu
- Advertisement -

తన బర్త్ డే సందర్భంగా మొక్కలునాటారు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి తన స్వగృహంలో మొక్కలు నాటారు పోతుగంటి రాములు.

ఎంపీ బర్త్ డే సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -