మొక్కలు నాటిన నటుడు శ్రావణ్ కుమార్…

292
green india challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు గణేష్ రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికొండ లోని తన నివాసం లో మొక్కలు నాటిన నటుడు శ్రావణ్ కుమార్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో నలుగురు( నటులు నవ భారత్ , సంజయ్ వర్మ , రీతూ చౌదరి , కమెడియన్ నవీన్ నేని) లను మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి విసరాలని నటుడు శ్రావణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -