బర్త్ డే…మొక్కలు నాటిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

152
kotha
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన ప్రాంత ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -