ఓటు వేసిన ఎంపీ కవిత

280
mpkavitha
- Advertisement -

మొదటి విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా పలువురు రాజకీయ నాయకులు తమ ఉర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా బోధన్ నియోజక వర్గం నవిపేట మండలం లోని పొతంగల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ…రాష్ట్రంలోని అన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులు విజయం సాధిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులకు ఓటు వేసి తమ ఉర్లను అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఓటు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.

- Advertisement -