మొక్కలు నాటిన శ్రీకాంత్‌రెడ్డి…

13
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన పీ.శ్రీకాంత్‌ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికి కృతజ్ఞతలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో గ్రీనరీ శాతం పెరిగిందన్నారు. సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కేంద్రాలు

మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్…

బి‌ఆర్‌ఎస్ కు బీజేపీకి ఉన్న తేడా అదే !

- Advertisement -