మొక్కలు నాటిన వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్..

555
anwar
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌ హౌస్‌ ఆవరణలో టీన్యూస్ ఉర్దూ ఎడిటర్ ఖయ్యుం అన్వర్,వక్ఫ్ బోర్డు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తనను గ్రీన్ ఛాలెంజ్‌లో భాగం చేసినందుకు ఎంపీ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు విధిగా మూడు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్లం అవుతామని చెప్పారు.

mp santhosh

నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్,లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ,ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

Mohd Saleem, Chairman, Telangana State Waqf Board has conducted “Green India Challenge Plantation Programme” at Razzak Manzil, Haj House premises, Nampally, Hyderabad

green

- Advertisement -