Modi:భారత్‌కు ఆత్మ ఎన్డీయే

7
- Advertisement -

భారతదేశానికి ఎన్డీయే కూటమి ఆత్మలాంటిదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్డీఏ కూట‌మి మ‌ధ్య బంధం బ‌లోపేతం కావ‌డానికి న‌మ్మ‌క‌మే కీల‌క‌మైంద‌న్నారు. ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశంలో మోడీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత మాట్లాడిన మోడీ..మూడోసారి తనపై నమ్మకం ఉంచి ప్రధానిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తనకు కొత్త బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ని, దానికి కృత‌జ్ఞ‌తుడినై ఉంటాన‌న్నారు. 2019లో ఇదే స‌భ‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలో.. అప్పుడు కూడా త‌న‌ను లీడ‌ర్‌గా ఎన్నుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో న‌మ్మ‌కం ఎంత బ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని చెప్పాన‌ని గుర్తు చేశారు.

Also Read:ఎన్డీయే పక్ష నేతగా మోడీ..

- Advertisement -